చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరణ సమయం ఆసన్నమైంది. ఉత్తరాంధ్రకే తలమానికమైన విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. వివిధ ప్రాంతాల నుంచి తర ...
తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింపజేయనున్నాయి. సెప్టెంబరు 15 ...
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు మూడో(చివరి) ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం ...
పాత కక్షలతో మరొకరిని కేసులో ఇరికించి జైలుకు పంపాలని పథకం పన్నిన ఓ కానిస్టేబుల్, చివరకు తానే కటకటాల పాలైన ఘటన కరీంనగర్‌ జిల్లా ...
దిల్లీ: విద్యార్థుల నిరసన ప్రదర్శనలు... తదనంతర పరిణామాలపై ...
‘విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లోని ఇంటరాగేషన్‌ గదిలో రక్తపు మరకలు ఎందుకున్నాయి? అవి ఎవరివి? ఆ గదికి ఎందుకు పెయింట్‌ ...
బ్రిటన్‌లో 200 మందికి పైగా బాధిత కుటుంబికులకు వారి ఆత్మీయుల చితాభస్మం మార్చి ఇవ్వడంతోపాటు పలు అక్రమాలకు పాల్పడినందుకుగాను ...
సెయూటా: దేశాల మధ్య సరిహద్దంటే ఎంతో హడావుడి. తనిఖీలు... కట్టడి సహజం! ఖండాంతర సరిహద్దయితే చెప్పనే అక్కర్లేదు! అలాంటిది... ఆఫ్రికా-ఐరోపాల సరిహద్దుగా ఉన్న ‘సెయూటా’ నగరంలోకి వేలమంది చొచ్చుకురావటం అంతర్జాతీ ...
బహుభార్యాత్వాన్ని నేరంగా పేర్కొన్న భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 82ను అన్ని మతాల వారికీ వర్తింపజేయాలని, ముస్లిం వైయక్తిక చట్టం కింద ఉన్న మినహాయింపులనూ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ...
ప్రధాని మోదీ ఫేస్‌బుక్‌ పోస్టును కొద్దిసేపు నిలిపేసిన ఉదంతంపై మెటా సంస్థకు చెందిన ప్రపంచస్థాయి బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ...
శ్రీనగర్‌: ఇటుక బట్టీ కార్మికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని ...
జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా.. ఆయన భార్య పాయల్‌కు విడాకులు మంజూరు చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.