ఢిల్లీలో నెలకు రూ.13 వేల జీతంతో ఉద్యోగం చేసిన యువకుడు స్వగ్రామానికి తిరిగి వచ్చి డెయిరీ ఫార్మింగ్ ప్రారంభించి విజయవంతమైన ...
ITR Filing Deadline Today: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలుకు జూలై 31తో గడువు ముగియనుంది. గత ఏడాదిలా ఈసారి గడువు పొడిగింపు ...
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
భార్య నుంచి బెదిరింపులు, దాంపత్య విభేదాల కారణంగా మానసిక ఒత్తిడికి గురైన యువకుడు ఉత్తరప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఆరోపణలపై పోలీసులు విచారణ కొనసాగిస్తుండగా, కేసు నమోదు ...
ఇస్లామాబాద్ వేదికగా 2027లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు పాకిస్థాన్ సంకేతాలిచ్చింది. ఎస్‌సీఓ నిబంధనల ప్రకారం సభ్య దేశాలన్నింటికీ ఆ ...
Commonwealth Games 2026: ఒకవైపు నాలుగు ఏళ్ల బాబుకు తల్లి, మరోవైపు శారీరక విద్యలో పీహెచ్‌డీ (PhD) చేస్తున్న పరిశోధకురాలు, ఇంకోవైపు అంతర్జాతీయ అథ్లెట్.. ఇన్ని పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ భారత్‌కు గర్వ ...
Gold Stone Scam:మోసం చేసే వాళ్లు ఎదుటివాళ్లను చాలా తక్కువ అంచనా వేస్తున్నారనడానికి నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఉదారహణగా ...
మహారాష్ట్రలోని భివాండిలో గురువారం రాత్రి ఒక నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ...
గోదావరి నదికి అకస్మాత్తుగా వరద పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక క్వారీలో 38 మంది కూలీలు చిక్కుకుపోయారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని కాపాడే ప ...
పలమనేరు నియోజకవర్గంలో "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ సంక్షేమ, ...
Indian Railways: రైల్లో నిత్యం కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఒకచోటి నుంచి మరొక చోటికి వెళ్లాలనుకునే వారు తమ లగేజీని కూడా ట్రైన్లలో క్యారీ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇండియన్ రైల్వే అద్భుతమైన సదు ...
మారుతున్న జీవనశైలితో గుండెపోటు మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే గుండెపోటు అకస్మాత్తుగా రాదు, ముందుగానే మన శరీరం కొన్ని ...