తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింపజేయనున్నాయి. సెప్టెంబరు 15 ...
‘విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లోని ఇంటరాగేషన్‌ గదిలో రక్తపు మరకలు ఎందుకున్నాయి? అవి ఎవరివి? ఆ గదికి ఎందుకు పెయింట్‌ ...
డిజిటైజేషన్‌ ప్రక్రియ అనంతరం శుక్రవారం ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు హవా ...
తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి(51) అంత్యక్రియలు శుక్రవారం పెద్దసంఖ్యలో అభిమానుల మధ్య ...
పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లు తనతో సన్నిహితంగా మెలగడంతోపాటు రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ ఓ యువతి ఫిర్యాదు ...
అన్నదాతలకు కేంద్రం శుభవార్త వినిపించింది. అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్‌ పథకాన్ని ...
నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ...
ఈనాడు, హైదరాబాద్‌: ‘కాళేశ్వరం బ్యారేజీల శాశ్వత మరమ్మతులకు గడువు నిర్ణయించుకొని అమలు చేయాల్సి ఉంది. ఎన్డీఎస్‌ఏ, నీటిపారుదల శాఖ ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ టవర్స్‌ పథకం కింద తొలి విడత గృహ నిర్మాణ పనులను ఆగస్టు చివరి వారంలో ...
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్పే శాశ్వతమని, దాన్ని అందిపుచ్చుకుని... నిరంతరం కొనసాగిస్తే ఆదరణ దక్కుతుందని సిద్దిపేట జిల్లా ...
ఇంజినీరింగ్‌ విద్యార్థులను క్రిమినల్‌ వేస్ట్‌ అనడం సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనులశాఖ ...
రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు అభివృద్ధికి ఒప్పందాలు కుదుర్చుకొని లక్ష్యాలను సాధించని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ...