డిజిటైజేషన్‌ ప్రక్రియ అనంతరం శుక్రవారం ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు హవా ...
ఈనాడు, హైదరాబాద్‌: ‘కాళేశ్వరం బ్యారేజీల శాశ్వత మరమ్మతులకు గడువు నిర్ణయించుకొని అమలు చేయాల్సి ఉంది. ఎన్డీఎస్‌ఏ, నీటిపారుదల శాఖ ...
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్పే శాశ్వతమని, దాన్ని అందిపుచ్చుకుని... నిరంతరం కొనసాగిస్తే ఆదరణ దక్కుతుందని సిద్దిపేట జిల్లా ...
రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు అభివృద్ధికి ఒప్పందాలు కుదుర్చుకొని లక్ష్యాలను సాధించని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ టవర్స్‌ పథకం కింద తొలి విడత గృహ నిర్మాణ పనులను ఆగస్టు చివరి వారంలో ...
తెలంగాణలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటల సాగు విస్తరిస్తోంది. మొత్తం 1,32,38,446 ఎకరాలకుగాను 85,38,203ఎకరాల్లో(64% ...
విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ తరహాలో... బ్లూకాలర్‌ ఉద్యోగాల కోసం శిక్షణ పొందే ...
భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, న్యూస్‌టుడే: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద ...
రాష్ట్ర వైద్య విద్య సంచాలకురాలి(డీఎంఈ)గా డాక్టర్‌ ఎన్‌.వాణిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ గ్రంథాలయ యాప్‌ ద్వారా గ్రంథాలయాల సేవలు ప్రతి ఒక్కరికీ డిజిటల్‌గా అందుబాటులోకి వస్తున్నాయి. ఏలూరులోని జిల్లా కేంద్ర ...
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నిర్వహిస్తున్న వైనరీ (ద్రాక్ష పళ్లతో వైన్‌ తయారు చేసే కేంద్రం)లపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ...
వైకాపా అధ్యక్షుడు జగన్‌ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా... నడిరోడ్డు మీద మహిళా ఎస్సైపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనకు బాధ్యుడైన ...