నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ...
కేంద్ర వ్యవసాయశాఖ హిందీ సలహాకార్‌ సమితి సభ్యుడిగా భారాస రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు ...
బతికున్న వ్యక్తికి అంత్యక్రియలు జరిపే వేడుకను తమిళనాడులో నిర్వహించారు. దిండుక్కల్‌ జిల్లా కన్నివాడి సమీపంలోని ...
రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) చేపట్టాక ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. సర్‌కు ముందు 4.16 కోట్ల ఓటర్లు ఉండగా, ...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఇంధన ధరల అస్థిరత వంటి ప్రస్తుత సవాళ్ల  నడుమ.. భారత రియల్‌ ఎస్టేట్‌ ...
కాలు విరిగి నడవడానికి ఇబ్బంది పడుతున్న కోడి పుంజును చూసి చలించిపోయిన తమిళనాడు మదురై సెల్లూర్‌లోని సాయిరాం విద్యాలయ పాఠశాల ...
మావ మావా...మావా..అంటూ తెలుగు శ్రోతల్ని ఉర్రూతలూగించిన స్వరం... ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం అంటూ హుషారెత్తించిన గాత్రం ...
సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం... ‘సుధీర్స్‌ జోకర్‌’. అయేషా కథానాయిక. పీఎస్‌ సునీల్‌ పుప్పాల దర్శకత్వం ...
బాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం ‘కిల్‌’లో నటించి తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు కథానాయకుడు రాఘవ్‌ జుయల్‌. అగ్ర హీరో ...
చెన్నై (వడపళని), న్యూస్‌టుడే: ఐఐటీ మద్రాస్‌ వద్ద ఉన్న ఇండో ఎంఐఎం షేర్లలో కొంత భాగాన్ని ...
రాష్ట్ర విద్యుత్‌ అవసరాలకు తొలి ప్రాధాన్యమిస్తూ మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 75 నుంచి 80 శాతం బొగ్గును తెలంగాణ థర్మల్‌ విద్యుత్‌ ...
ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) నమోదు గడువును కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15 వరకు పొడిగించింది. బ్యాంకుల్లో రుణాలు ...